తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కామ్.. ప్రధాన నిందితుడు అరెస్ట్..

10 months ago 32
తెలంగాణ గొర్రెల పంపిణీ స్కాం కేసులో ప్రధాన నిందితుడు మోయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ. 700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలున్న ఈ కేసులో ఇదివరకే 17 మంది అరెస్ట్ కాగా, మోయినుద్దీన్ అరెస్టుతో దర్యాప్తు ముమ్మరం కానుంది. మోయినుద్దీన్ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. అతడిచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు.
Read Entire Article