తెలంగాణలో 'బుక్' పాలిటిక్స్.. ఇప్పుడిదే ట్రెండ్ గురూ..!

2 months ago 6
తెలంగాణలో ప్రస్తుతం బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏపీ మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ మెయింటేన్ చేస్తున్నామని చెప్పిన సంగతి తెలిసిందే. అధికారంలోకి రాగానే.. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు కూడా బుక్ పాలిటిక్స్ తెరమీదకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల ‘పింక్’ బుక్‌ అంటూ వ్యాఖ్యానించగా.. తాజాగా బీజేపీ ఎంపీ ఈటల ఆరెంజ్ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు.
Read Entire Article