తెలంగాణలో భారీగా తగ్గిన సన్న బియ్యం ధరలు.. సర్కార్ నిర్ణయంతో దిగొచ్చిన రేట్లు..!

8 months ago 7
తెలంగాణలో సన్నబియ్యం ధరలు భారీగా తగ్గాయి. సన్నవడ్లకు రేవంత్ సర్కార్ బోనస్ ప్రకటించటం, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, మూడు నెలలకు ఒకేసారి రేషన్ ఇవ్వంట కారణంగా ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం ధరలు తగ్గాయి. గతంలో రూ. 5 వేలకు పైగా ఉన్న క్వింటా ధరలు.. ప్రస్తుతం రూ. 4 వేలకు పడిపోయాయి. దీంతో మధ్యతరగతి ప్రజలకు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. వ్యాపారులు గిరాకీ లేక ఆవేదన చెందుతున్నారు.
Read Entire Article