తెలంగాణలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ.18 వేలు, మార్గదర్శకాలు జారీ

2 days ago 4
రాష్ట్రంలోని చేనేత కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది. తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఒక్కొక్కరికీ ఏడాదికి గరిష్టంగా రూ.18 వేలు అందించనున్నారు. ఇక అనుబంధ కార్మికులకు రూ.6 వేల వేతన ప్రోత్సాహకం లభించనుంది. ఈ తెలంగాణ నేతన్నకు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల మందికి లబ్ధి చేకూరనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పథకం కోసం రూ. 48 కోట్లు కేటాయించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Read Entire Article