తెలంగాణలో మళ్లీ జోరు వానలు.. వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

9 months ago 16
తెలంగాణలో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి! వాతావరణం అనుకూలంగా మారడంతో సెప్టెంబర్ చివరి వారంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు పిడుగుల హెచ్చరిక జారీ చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో, రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!
Read Entire Article