తెలంగాణలో యూరియా కొరతకు చెక్..! మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

6 months ago 11
ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత విపరీతంగా పెరిగిపోయి.. ఏ జిల్లాలో చూసినా పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ.. ఆ రోజు యూరియా అందుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం ఉన్న వారికి మాత్రమే యూరియా మంజూరు చేయడం వల్ల మిగతా రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో యూరియా కొరత అధికంగా ఉండటంతో.. అక్కడ రైతులు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులకు చెక్ పెడుతూ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article