తెలంగాణలో రెండు కొత్త రైల్వే లైన్లు.. మార్గాల అలైన్‌మెంట్‌ మార్పు..!

6 months ago 8
తెలంగాణలో డోర్నకల్-గద్వాల, డోర్నకల్-మిర్యాలగూడ మధ్య రెండు కొత్త రైల్వే లైన్ల అలైన్‌మెంట్లను మార్చేందుకు రైల్వే శాఖ యోచిస్తోంది. భూసేకరణ సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త మార్గాలను మరిపెడ, అబ్బాయిపాలెం మీదుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీనివల్ల వెనుకబడిన ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. పాత మార్గంలో భూసేకరణ భారం తగ్గనుంది.
Read Entire Article