తెలంగాణలోని మూడు జిల్లాల్లో కరవు నివారణకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాలకు రూ. 100 కోట్లు కేంద్రం విడుదల చేయగా.. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు సాయం ప్రకటించింది. ఈ నిధులను కరువు సాయంగా 25 వేల మంది రైతులకు అందించనున్నారు.