తెలంగాణలోని ఆ 3 జిల్లాలకు రూ.100 కోట్లు.. ప్రత్యేక సాయం విడుదల చేసిన కేంద్రం

7 months ago 11
తెలంగాణలోని మూడు జిల్లాల్లో కరవు నివారణకు కేంద్రం ప్రత్యేక నిధులు విడుదల చేసింది. మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు రూ. 100 కోట్లు కేంద్రం విడుదల చేయగా.. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు సాయం ప్రకటించింది. ఈ నిధులను కరువు సాయంగా 25 వేల మంది రైతులకు అందించనున్నారు.
Read Entire Article