తెలుగు రచయిత సాహితీ సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు..

1 year ago 23
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. జ్యూరీ సభ్యులు బుధవారం 21 భాషలకు గాను అవార్డులు గెలుచుకున్న వారి పేర్లు ప్రకటించారు. ఇందులో పెనుగొండ లక్ష్మీనారాయణకు అవార్డు దక్కింది. ఆయన రాసిన దీపిక అభ్యుదయ వ్యాస సంపుటికి ఈ ఆవార్డు లభించింది. ప్రస్తుతం ఈయన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మరోవైపు పెనుగొండ లక్ష్మినారాయణకు అవార్డు రావటం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు.
Read Entire Article