తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు సాయం.. అశ్వినీదత్ భారీగా, ఎంత ప్రకటించారంటే!

7 months ago 11
Venkaiah Naidu Donation To Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పందించాు.తనకు వచ్చే పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ప్రకటించారు. తన కుమారుడు, కుమార్తె తరఫున కూడా విరాళం ప్రకటించారు.. వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. 5 లక్షలు చొప్పున సహాయం ప్రకటించగా.. తన కుమారుడు, తరఫున రూ.2.5 చొప్పున రెండు రాష్ట్రాలకు సహాయం ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీతో కూడా వరదలపై మాట్లాడారు.
Read Entire Article