తెల్లారే కారులో వస్తారు.. మూడో కంటికి తెలియకుండా పని కానిచ్చేస్తారు.. ముదుర్లురా బాబూ!

10 months ago 30
వేసవిలో కాలంలో దొంగలు విజృంభిస్తున్నారు. ఉక్కబోత కారణంగా ఇంటిల్లిపాదీ మేడపైనా నిద్రపోతుంటారు. ఈ సమయాన్ని అవకాశంగా తీసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు ఎక్కువయ్యాయి. తాజాగా హౌసింగ్ బోర్డు కాలనీలో కారులో వచ్చి బైక్ ఎత్తుకెళ్లిన ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆసుపత్రి వద్ద కూడా ఇలాంటి చోరీ జరిగింది. పోలీసులు దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
Read Entire Article