దళారులకు చెక్.. టీటీడీలో ఆధార్ అథెంటిఫికేషన్.. ఈకేవైసీ

1 month ago 5
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల కొందరు దళారుల చేతుల్లో మోసపోతున్న ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. టీటీడీ అధికారులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. అందుకే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయగా.. దానిని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కారు పంపడి.. అక్కడ నుంచి ప్రాథమికంగా అనుమతి లభించడంతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.
Read Entire Article