దసరా, దీపావళికి శ్రీకాకుళం రూట్లో 12 ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన

8 months ago 20
పండుగల సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే, రోడ్డు రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసులను నడుపుతాయి.అయినా సరే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. దసరా, దీపావళి, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి పల్లెటూర్లకు వెళ్లేవారితో రైల్వే స్టేషన్లు, బస్లాండ్లు కిటకిటలాడుతాయి. తాజాగా, దసరా నుంచి దీపావళి పండుగ వరకూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నట్టు తాజాగా ప్రకటించింది. తిరుపతి, శ్రీకాకుళం మార్గాల్లో 30కిపైగా రైళ్లు నడుస్తాయి.
Read Entire Article