దసరా పండుగ వేళ ఆర్టీసీ బాదుడు.. 50 శాతం పెంచిన టికెట్ ధరలు.. అమల్లోకి ఎప్పటి నుంచంటే

5 months ago 9
దసరా పండుగకు సొంతూరు వెళ్దామనుకుంటున్నారా.. అయితే జేబులో డబ్బులు భారీగా పెట్టుకొండి. మీ దగ్గరున్న మొత్తంలో టికెట్ ధరకే అధికంగా ఖర్చు కానుంది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టికెట్ ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమయ్యింది. టికెట్ ధర మీద ఒకేసారి అదనంగా 50 శాతం పెంచనుంది. పెరిగిన ధరలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి.. ఎన్ని రోజులు అధిక ధరలు అమల్లో ఉంటాయి.. ఏ బస్సుల్లో టికెట్ ధరలు పెంచారు అనే వివరాల కోసం ఇది చదవండి
Read Entire Article