దసరాకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? ట్రైన్ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్

9 months ago 15
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ. 700 కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నందున ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైళ్లను చర్లపల్లి, కాచిగూడ వంటి ఇతర స్టేషన్లకు మళ్లిస్తున్నారు. ప్లాట్‌ఫారం 10ను ఉపయోగించాలని, పండుగ ప్రత్యేక రైళ్లు ఇతర స్టేషన్ల నుంచి నడపాలని అధికారులు యోచిస్తున్నారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలగవచ్చు.
Read Entire Article