ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పంచాయతీరాజ్, పురపాలక శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దుబాయ్లో ఆవు పేడకు గిరాకీ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని.. స్వయం సహాయక సంఘాలతోనూ చర్చించాలని స్వచ్ఛాంధ్ర అధికారులకు సూచించారు. అయితే దుబాయిలో ఆవుపేడకు గిరాకీ పెరగడానికి కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.