దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు.. తెలంగాణలో హై అలెర్ట్​.. ఆ ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా

10 months ago 12
కశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంది. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 25, 26న భారత్ సమిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్, హైటెక్ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుమానితులపై నిఘా పెంచారు.
Read Entire Article