దేశంలోనే తొలిసారి తిరుమలలో మాత్రమే.. అత్యాధునిక FSSAI ల్యాబ్‌.. ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

3 hours ago 1
Tirumala FSSAI Lab Ready To Start: తిరుమలలో అత్యాధునిక FSSAI ల్యాబ్‌ అందుబాటులోకి రాబోతోంది. తిరుమలలో లడ్డూ ప్రసాదాలు, ముడి సరుకుల్లో కల్తీకి అవకాశం లేకుండా ఈ ల్యాబ్ ఏర్పాటు చేశారు. కేంద్రం సహకారంతో FSSAI ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. 3 కోట్లతో ఈ-నోస్, ఈ-టంగ్‌ పరికరాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 21న ల్యాబ్‌ను చంద్రబాబు ప్రారంభించనున్నారు.
Read Entire Article