దొంగ కోళ్ల పంచాయితీ.. పోలీసులు vs పోలీసులు, ఇదెక్కడి మాస్‌రా మావా..!

11 months ago 21
ఖమ్మం జిల్లా దమ్మపేటలో ఏపీ పోలీసుల హల్ చల్ చేశారు. చింతలపూడికి చెందిన రంగనాథ్ పందెం కోళ్లు దొంగతనానికి గురి కాగా.. అవి దమ్మపేటలో ఉన్నాయని తెలుసుకుని ఏపీ పోలీసులు అక్కడకు వెళ్లారు. శేషగిరి అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేసి.. కోళ్లను తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో స్థానికులు అడ్డుకోవడంతో దమ్మపేట పోలీసులు ఏపీ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదానికి దారితీసింది.
Read Entire Article