‘నా ఇద్దరు కొడుకులను దేశం కోసం పంపిస్తా.. చనిపోతే జాతీయ జెండా కప్పాలి’

10 months ago 24
సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ఏపీ జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్.. చొరబాటుదారులను అడ్డుకునే ప్రయత్నంలో.. అమరులయ్యారు. మురళీ నాయక్ కుటుంబసభ్యులకు సైన్యం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. అయితే దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందడం గర్వంగా ఉందని మురళీ నాయక్ కుటుంబసభ్యులు చెప్తున్నారు. చస్తే దేశం కోసమే చస్తానని ఎప్పుడూ చెప్పేవాడని గుర్తు చేసుకుంటున్నారు.
Read Entire Article