'నా దగ్గర డబ్బుల్లేవ్.. చెవి కమ్మలు తీసుకోనైనా న్యాయం చేయండి'.. పాపం యువతి ఆవేదన

9 months ago 24
Machilipatnam Collectorate Woman Gold: న్యాయం కోసం ఓ యువతి కలెక్టరేట్ ముందు తన చెవి కమ్మలు పెట్టి నిరసన తెలిపింది. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరుకు చెందిన భువనేశ్వరి అనే యువతి తన భూమిని కొందరు రాజకీయ నాయకుల అండతో ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగిపోయి తన గోడును వెళ్లబోసుకుంది. ఆర్డీవో స్పందించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అసలు ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా?
Read Entire Article