నాంపల్లి అగ్నిప్రమాదం విషాదాంతం.. మంటల్లో ఐదుగురు సజీవ దహనం.. కాపాడేందుకు వెళ్లి ఇద్దరు బలి..!

1 month ago 5
హైదరాబాద్‌లోని నాంపల్లిలో బచాస్ ఫర్నిచర్ షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు.. ఒక మహిళతో పాటు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. ప్లాస్టిక్, కెమికల్స్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించి విషపూరిత పొగతో ఊపిరాడక మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.
Read Entire Article