'నాకు ఇది కాదు, అదే ముఖ్యం'.. తర్వాత సీఎం ఎవరో చెప్పేసిన రేవంత్ రెడ్డి..!

11 months ago 12
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. ఈరోజు (మార్చి 15) సభలో సీఎం రేవంత్ రెడ్డి సుమారు రెండున్నర గంటలు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. చాలా అంశాలు ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. సమావేశం అనంతరం కూడా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మరిన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తర్వాత సీఎం ఎవరో కూడా రేవంత్ రెడ్డి చెప్పేశారు.
Read Entire Article