'నాకు ఇది కాదు, అదే ముఖ్యం'.. తర్వాత సీఎం ఎవరో చెప్పేసిన రేవంత్ రెడ్డి..!

1 month ago 4
తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. ఈరోజు (మార్చి 15) సభలో సీఎం రేవంత్ రెడ్డి సుమారు రెండున్నర గంటలు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో.. చాలా అంశాలు ప్రస్తావించిన రేవంత్ రెడ్డి.. సమావేశం అనంతరం కూడా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. మరిన్ని ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తర్వాత సీఎం ఎవరో కూడా రేవంత్ రెడ్డి చెప్పేశారు.
Read Entire Article