కరెంట్ షాక్తో ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అడవి పందుల కోసం ఓ రైతు పంట వద్ద ఎలక్ట్రిక్ షాక్ పెట్టగా.. ప్రమాదవశాత్తు ఆ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.