బోధన్లో ఉగ్రమూలాలు వెలుగు చూడటంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు.. బోధన్ పట్టణానికి చెందిన బీఫార్మసీ స్టూడెంట్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి ఎయిర్ పిస్టల్తో పాటుగా బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఝార్ఖండ్లో పట్టుబడిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు బోధన్ యువకుడి పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇతడు పోలీసులు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ...