నిరీక్షణకు తెర.. ఆ రైతుల ఖాతాల్లోకి రూ.10 వేలు.. !

6 months ago 9
తెలంగాణలో రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఏర్పడింది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా.. వ్యవసాయాధికారి కార్యాలయాల ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఏదైనా.. రైతులు ఇబ్బందులు పుడుతున్నారన్నది మాత్రం వాస్తవం. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండనవి పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 27 వేల టన్నుల యూరియా రాబోతోందని.. వ్యవసాయాధికారులు పేర్కొన్నారు. అంతే కాకుండా.. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు అందించనున్నట్లు తెలుస్తోంది.
Read Entire Article