నెల్లూరులో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు స్పాట్‌లోనే

5 months ago 9
నెల్లూరు జిల్లాలో పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన ఒక టిప్పర్ లారీ.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. కారులోని వ్యక్తులు నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులోని అందరూ ఘటనా స్థలిలోనే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Entire Article