నెల్లూరులో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు స్పాట్‌లోనే

11 months ago 23
నెల్లూరు జిల్లాలో పెరమన వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వచ్చిన ఒక టిప్పర్ లారీ.. ఎదురుగా వస్తోన్న కారును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. కారులోని వ్యక్తులు నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులోని అందరూ ఘటనా స్థలిలోనే చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read Entire Article