నేటి నుంచి పరిహారం.. బాధితుల అకౌంట్లలో రూ.10 వేలు జమ

9 months ago 18
ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు నేటి నుంచి ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఇప్పటికే సర్వే పూర్తి చేయగా.. దాదాపుగా 22 వేల కుటుంబాలను అధికారులు ముంపు బాధితులుగా గుర్తించారు. వారందరీ బ్యాంకు అకౌంట్లలో నేటి నుంచి డబ్బులు జమ చేయనున్నారు.
Read Entire Article