72వ మిస్ వరల్డ్ 2025 వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. హైదరాబాద్ హైటెక్స్ వేదికగా నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. 108 మంది ప్రపంచ సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొనగా.. విశ్వ సుందరి ఎవరో ఇవాళ సాయంత్రం తేలనుంది. అయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు..? ఏఏ అంశాలను ప్రతిపాదికన తీసుకుంటారు..? ఎవరు నిర్ణేతలుగా వ్యవరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.