పంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. నాలుగు రోజుల్లో ప్రాణమే పోయింది, అయ్యో పాపం

6 months ago 6
Kakinada Tooth Pain Death: కాకినాడ జిల్లాలో పంటి నొప్పితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. రమణయ్యపేటకు చెందిన దుర్గాభవాని పంటి నొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యురాలు ఒకేసారి ఆరు పళ్లను తొలగించడంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆ తరువాత ఆమె బోన్ మ్యారో క్యాన్సర్ మరియు బ్రెయిన్ డెడ్ తో మరణించింది. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందని భర్త ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు.
Read Entire Article