పండబెట్టి తొక్కుతరు.. షోకాజ్ నోటీసులపై తీన్మార్ మల్లన్న వైల్డ్ ఫైర్

3 hours ago 1
రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన సర్వే నివేదిక రాష్ట్రంలో రచ్చ లేపుతోంది. కులగణన రిపోర్టుపై ప్రతిపక్షాలే కాదు.. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్రమైన కామెంట్లు చేయటమే కాకుండా.. రిపోర్టును తగలబెట్టటంపై నాయకత్వం సీరియస్ అయ్యింది. ఈ మేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై తీన్మార్ మల్లన్న అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
Read Entire Article