పక్క రాష్ట్రాల వారికీ తెలంగాణలో రేషన్ కార్డులు: మంత్రి తుమ్మల

1 year ago 29
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉచితాలు తగ్గించి, అర్హులైన నిరుపేదలకు మాత్రమే అందించాలన్నారు. తినడానికి ఆహారం లేనివారికి బియ్యం ఇవ్వాలని.. అమ్ముకునేవారికి కాదని చెప్పారు. తెలంగాణలో 1.1 కోటి కుటుంబాలుంటే.. 1.25 కోటి రేషన్ కార్డులు ఉన్నాయన్నారు.
Read Entire Article