పట్టణ పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. త్వరలోనే 18,576 ఇళ్లు కేటాయింపు, మంత్రి ప్రకటన

3 hours ago 1
తెలంగాణలో త్వరలోనే 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లను పట్టణ పేదలకు కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. పెండింగ్ పనులు పూర్తి చేసి వీటిని పంపిణీ చేస్తామన్నారు. అలాగే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని.. అర్హులైన కారు డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తింపజేసేలా నిబంధనలు మారుస్తామని శాసనమండలిలో స్పష్టం చేశారు.
Read Entire Article