పట్టా పాస్ బుక్స్ ఉన్నా.. వీరికి శాశ్వతంగా రైతుబంధు కట్.. కారణం ఇదే..

11 months ago 20
పట్టా పుస్తకాలు లేని వారు గతంలో రైతుబంధు పొందినా.. ఇకపై వారికి ఆ సహాయం అందదు. తిరుమలగిరి మండలంలో నకిలీ పట్టాల దందా బయటపడటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ధరణి పోర్టల్‌లో పేర్లు నమోదు చేసి, పట్టాలు పొంది కోట్ల రూపాయలు కొల్లగొట్టినవారి కారణంగా నిజమైన భూమి లేని పేద రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణం ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిజమైన అర్హులైన పేద కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉంది.
Read Entire Article