విజయవాడ పేరు చెప్పగానే ఎవరికైనా మూడు కొండలు గుర్తుకు వసాయి. వాటిల్లో గాంధీ కొండ ఒకటి. పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక ప్రాంతాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం పర్యాటకులకు శుభవార్త చెప్పింది. విజయవాడ గాంధీ కొండకు లిఫ్ట్ను ఏర్పాటు చేయబోతుంది. ప్రస్తుతం దీని నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించబోతున్నారు. ఆ వివరాలు..