పవన్ కళ్యాణ్ మార్క్ నిర్ణయం.. గతంలో ఎవరూ చేయని రీతిలో.. భారీగా నిధులు

1 year ago 25
ఏపీలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీలకు నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆగస్ట్ 15వ తేదీ చేయాల్సిన పనులపై కీలక సూచనలు చేశారు. ఆగస్ట్ 15న పాఠశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించాలని పవన్ ఆదేశించారు. అలాగే క్రీడాపోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేయాలని స్పష్టం చేశారు.
Read Entire Article