పాక్‌పై ప్రతీకార చర్య 'ఆపరేషన్ సిందూర్'... సీఎం రేవంత్ ఎమర్జెన్సీ మీటింగ్

10 months ago 20
పాక్‌పై ప్రతీకార చర్య 'ఆపరేషన్ సింధూర్' తదనంతర పరిణామాలపై సీఎం రేవంత్ ఎమర్జెన్సీ మీటింగ్‌కు సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో సీఎస్, డీజీపీ, మిలిటరీ, విపత్తు నిర్వహణ అధికారులు పాల్గొంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, సహాయక చర్యలపై చర్చిస్తారు.
Read Entire Article