పాపం.. ఎంత పని చేశార్రా.. ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి..

10 months ago 24
గచ్చిబౌలిలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి.. ఒక్కొక్కరి నుండి రూ. 2 లక్షల కంటే ఎక్కువ వసూలు చేసి బోర్డు తిప్పేసింది. ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నిలువునా దోచేసింది. బాధితులు కార్యాలయానికి వెళ్ళగా అది మూసివేయబడి ఉండటంతో మోసపోయినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో దాదాపు 200 మంది బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article