పార్టీ గీత దాటితే వాతే.. నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

4 hours ago 1
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా నడుస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలు ఒక ఎత్తయితే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగే కీలక పరిణామాలు మరో ఎత్తు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో.. పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై చర్చించినట్టు సమాచారం. ఈ క్రమంలో.. నేతలకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ దీప్ దాస్ మున్షీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Read Entire Article