పాస్టర్ పగడాల ప్రవీణ్ జ్ఞాపకార్థం ఉచిత భోజనాలు, క్యూ కట్టిన జనం.. మంత్రి ట్వీట్

4 weeks ago 6
ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సంస్మరణ దినం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సంస్మరణ దినం సందర్భంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల జ్ఞాపకార్థం కొన్నిచోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉచిత భోజనాలు ఏర్పాటు చేయగా.. జనం భారీగా తరలివచ్చారు. ఈ వీడియోను మంత్రి నిమ్మల రామానాయుడు షేర్ చేశారు.
Read Entire Article