పింఛన్ దారులకు బిగ్ షాక్.. వారందరి పెన్షన్లు రద్దు.. కారణం ఇదే..

11 months ago 22
ప్రజా సంక్షేమానికి పింఛన్ పథకాలు కీలకం. కానీ అవి సరైన వారికి చేరకపోతే.. ప్రజాధనం వృథా కావడమే కాకుండా నిజంగా అర్హులైనవారు నష్టపోతారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో వెలుగులోకి వచ్చిన దివ్యాంగుల పింఛన్ల అక్రమాలు ఈ అంశాన్ని మళ్లీ మన ముందుకు తెచ్చాయి. ఆ మండలంలో విజిలెన్స్‌ పరిశీలనలో 41 మందిని అనర్హులుగా గుర్తించారు. అంతే కాకుండా.. వారి పెన్షన్ కూడా తక్షణమే రద్దు చేశారు. ఇక మిగిలిన 75 మందికి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ రానున్నాయి. వీటి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article