పీఎం ధన్-ధాన్య కృషి యోజన.. ఆ 4 జిల్లాలకు రూ. 960 కోట్లు

5 months ago 10
తెలంగాణలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ప్రతిష్టాత్మక ప్రధాన్ మంత్రి ధన్-ధాన్య కృషి యోజనలో చేర్చినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కేంద్రం దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేయగా.. తెలంగాణ నుంచి ఈ నాలుగు జిల్లాలకు రూ. 960 కోట్ల వార్షిక వ్యయంతో ఆరేళ్ల పాటు పథకం అమలు కానుంది. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, పంటల వైవిధ్యీకరణ, మెరుగైన నీటిపారుదల, రుణాల సులభతరం ఈ పథకం లక్ష్యాలు.
Read Entire Article