పుంగనూరులో మరో దాడి.. నెల తిరగకుండానే.. రామకృష్ణ బంధువుపైనే..

6 days ago 2
పుంగనూరులో మరో దాడి జరిగింది. నెల క్రితం జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన మరువక ముందే.. అతని బంధువులపై ఈసారి దాడి జరిగింది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో హరినాథ్, అతని కుటుంబంపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో హరినాథ్ అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం హరినాథ్‌ను పుంగనూరు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article