పుంగనూరులో మరో దాడి.. నెల తిరగకుండానే.. రామకృష్ణ బంధువుపైనే..

11 months ago 11
పుంగనూరులో మరో దాడి జరిగింది. నెల క్రితం జరిగిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య ఘటన మరువక ముందే.. అతని బంధువులపై ఈసారి దాడి జరిగింది. పుంగనూరు మండలం కృష్ణాపురంలో హరినాథ్, అతని కుటుంబంపై కత్తితో దాడి జరిగింది. ఈ ఘటనలో హరినాథ్ అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయి. ప్రస్తుతం హరినాథ్‌ను పుంగనూరు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Read Entire Article