పూరి గుడిసెలపై సర్కార్ సర్వే.. పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపు

2 hours ago 2
తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నాలుగో వారంలో గుడిసెలపై రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుంది. లబ్ధిదారులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, మహిళా సంఘాల ద్వారా తక్కువ ధరకే నిర్మాణ సామగ్రిని మన ఇసుక వాహనం ద్వారా ఇసుకను ప్రభుత్వం సరఫరా చేయనుంది.
Read Entire Article