పెట్రోల్ బంకుల్లో ఇకపై అలాంటివి కుదరవు.. మంత్రి ఉత్తమ్ స్ట్రిక్ట్ ఆర్డర్స్

1 year ago 29
పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలను సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపై పెట్రల్ బంకులపై నిఘా పెరుగుతుందని చెప్పారు. విజిలెన్స్ అధికారులు రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహిస్తారని.. మోసాలకు పాల్పడినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Entire Article