పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు దగ్గరైన ఎస్సై.. మోసం చేశాడని కేసు, సస్పెన్షన్ వేటు

2 hours ago 4
పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్సైకి ఉన్నతాధికారులు షాకిచ్చారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఎస్సై దగ్గరయ్యాడని.. అయితే కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తున్నా స్పందించడం లేదని ఆ మహిళా కానిస్టేబుల్ కేసు పెట్టింది. అయితే కేసు నమోదైనప్పటికీ ఆ ఎస్సై సరిగా స్పందించకపోవడంతో.. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు అతడ్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article