పేదలకు గుడ్‌న్యూస్.. త్వరలో అకౌంట్లలోకి రూ. లక్ష, సర్కార్ నిధులు విడుదల

1 week ago 7
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు తీపి కబురు. ఇండ్ల మంజూరైన పేదలకు తొలి విడతలోనే రూ. లక్ష ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు రేవంత్ సర్కార్ నిధులు సిద్ధం చేసింది. త్వరలోనే డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మెుదటి విడతగా పునాది పూర్తి చేసిన వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.
Read Entire Article