పేదలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. 4 వేల మందికి కొత్తగా భూ పట్టాలు

5 months ago 11
తెలంగాణలోని గిరిజనులకు రేవంత్ సర్కార్ శుభవార్త తెలిపింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజనులకు భూమి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నల్గొండ జిల్లాలో దాదాపు 4 వేల మంది గిరిజన రైతులకు కొత్తగా భూమి పట్టాలు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. అర్హులైన గిరిజనులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Read Entire Article