పేదలకు శుభవార్త.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ.. మొదటి విడతలోనే 4.5 లక్షల ఇళ్లు..!

10 months ago 15
తెలంగాణలోని నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. పేదలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం త్వరలోనే ముహూర్తం పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోపూ మొదటి విడతగా నాలుగున్నర ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
Read Entire Article