పోలవరం-నల్లమల సాగర్‌‌కు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు.. అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు

3 months ago 19
ఉమ్మడి రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి.. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో తెలుగు రాష్ట్రాలకు లాభమేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో గోదావరి పుష్కరాల కంటే ముందే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. ప్రారంభిస్తామని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని.. తానే చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు.
Read Entire Article